మృతుని కుటుంబానికి సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ ఆర్థిక సహాయం

ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మేడి ఎల్లయ్య ( సందుల) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ మేడి పుష్పలత శంకర్ బుధవారం వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)